ప్రభుత్వం ఏర్పాటుకు మాయావతి పార్టీ కొత్త మెలిక

కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు కాంగ్రెసు, అటు బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చోయబోతున్నామని పిసిసి అధ్యక్షుడు యశ్ పాల్ శర్మ ప్రకటించగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని మరోవైపు బిజెపి ఢిల్లీలో ప్రకటించింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బిఎస్పీ మద్దతు ప్రకటించిందని కాంగ్రెసు చేసిన ప్రకటనను బిఎస్పీ తోసిపుచ్చింది. ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేయడం కాంగ్రెసుకు అలవాటేనన్నారు. అయితే మాయావతి ఏం చెబితే అది చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications