రూ.25 లక్షలు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కవిత?

ఇక హన్మకొండ మాజీ డిఎస్పీ వీరేశ్వరరావు, సుబేదారి సిఐ రణధీర్, ఖాజీపేట సిఐ విజయసారథి... మోహన్ రెడ్డి సిండికేట్ నుంచి నెలవారీ మామూళ్లు అందుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఓఎస్డి ఉమామహేశ్వరరావు, సిఐ శ్రీధర్ రావు... రమేశ్ రెడ్డి ద్వారా నెలకు 20వేల చొప్పున ముడుపులు అందుకున్నారని, కొన్ని నెలలు రూ.30వేలు కూడా తీసుకున్నారని వివరించింది. గతంలో మామునూరు డిఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావు పవన్ సిండికేట్ నుంచి నెలకు పాతికవేల చొప్పున రెండుసార్లు, 30వేల చొప్పున మూడుసార్లు మామూళ్లు తీసుకున్నట్లు ఎసిబి గుర్తించింది. వెంకటేశ్వరరావును శనివారం ఎసిబి అధికారులు ప్రశ్నించి వదిలివేశారు. వరంగల్ జిల్లాలో పనిచేసిన డిఎస్పీ జోగయ్య, సిఐలు శోభన్ కుమార్, వెంకటేశ్వర బాబులను సైతం ఎసిబి అధికారులు విచారించినట్లు సమాచారం. వీరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. మద్యం సిండికేట్ల నుంచి స్వాధీనం చేసుకున్న చిట్టాల ఆధారంగా నెలవారీ ముడుపులు తీసుకున్న పోలీసు అధికారుల జాబితాను ఎసిబి అధికారులు ఇప్పటికే సిద్దం చేశారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications