మా ప్రమేయం లేదు, అధిష్టానమే నిర్ణయిస్తుంది: బొత్స

మంత్రి వర్గ నిర్ణయాలకు సమిష్టి బాధ్యత ఉంటుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోల్లో ఇప్పటికే 24 జీవోలు సిబిఐ విచారణ పరిధిలో ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిపై తనపై వేసిన కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఆయన అన్నారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం రేపు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications