టిటిడి పాలనా భవనంలో హత్య: అక్రమ సంబంధం వల్లే

కుటుంబ కలహాల వల్లనే మల్లికార్జున్ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మల్లికార్జున్కు ఓ మహిళతో ఉన్న వైవాహేకేతర సంబంధంతో ఆగ్రహించిన మహిళ తరఫు బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. మల్లికార్జున్ తన సహోద్యోగినితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళ తరఫు బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ మహిళ భర్త శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications