వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మ.నగర్ కెసిఆర్కు పరీక్ష, బిజెపికి ప్రతిష్టాత్మకం
కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ లోకసభ పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉండటంతో.. టిఆర్ఎస్ అధినేతకు ఈ ఎన్నిక విషమ పరీక్షగా మారింది. ఇక, తెలంగాణలోని ఆరు స్థానాల్లో రాజీనామాలతో ఎన్నికలు జరుగుతుండగా, మహబూబ్నగర్లో మాత్రం ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఎన్నిక జరుగుతున్నందున ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోకపోతే, సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులు మరింత రెచ్చి పోవచ్చన్న భావనతో, ఈ సెగ్మెంటును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
Comments
kishan reddy k chandrasekhar rao telangana mahaboobnagar bypolls కిషన్ రెడ్డి కె చంద్రశేఖర రావు తెలంగాణ మహబూబ్నగర్
English summary
BJP versus TRS in Mahaboobnagar.
Story first published: Sunday, March 18, 2012, 9:21 [IST]