దిద్దుకోకుంటే తప్పుకోండి: కిరణ్కు డిప్యూటీ అల్టీమేటం

అవినీతి అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను తెలంగాణ ఉద్యమానికి ఇప్పట్లో నాయకత్వం వహించనని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు ప్రమాద ఘంటికలేనని అన్నారు. వెంటనే జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నారు. కాగా బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడగానే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు, ఎంపి వివేక్ తదితరులు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications