చివరి మరణం కావాలి, పోరాడేందుకు వెళ్తున్నా: కెసిఆర్

రాష్ట్రంలో, కేంద్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. తాను ఢిల్లీ వెళ్లి పార్లమెంటును ఆత్మహత్యలపై స్తంభింప చేస్తానన్నారు. తెలంగాణపై పోరాడేందుకు తాను ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూడా అసెంబ్లీని తమ ఎమ్మెల్యేలు నడవనివ్వరన్నారు. ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. నేను బతికున్నంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని వీడేది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్లింపుపై దళిత సంఘాల ఆందోళనకు మద్దతివ్వాలని కెసిఆర్ తమ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. దళిత సంఘాల చలో అసెంబ్లీకి తమ మద్దతు ఉంటుందన్నారు.
More From
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications