ఐదుగురికి ప్రాణాలు పోస్తున్న బ్రెయిన్ డెడ్ టెక్కీ

కర్ణాటక జోనల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, వైద్యులు నచ్చజెప్పడంతో శరత్ అవయవాలను దానం చేయడానికి అతని బంధువులు ముందుకు వచ్చారు. కార్నియా, కాలేయం, మూత్ర పిండాలను, గుండె నాళాలను దానం చేయడానికి వారు ముందుకు వచ్చారు. శరత్ కుటుంబ సభ్యులు ధైర్యంతో కూడిన నిర్ణయం తీసుకున్నారని కొలంబియా ఆసియా ఆస్పత్రి జనరల్ మేనజర్ జెరెమీ డిసౌజా అన్నారు.












Click it and Unblock the Notifications