జెసి కోసం పదవి త్యాగానికి సిద్ధమన్న డిఎల్, సారయ్య!
కాగా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రజాస్వామ్యం ఎక్కువైపోయిందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పార్టీ ప్రశాంతంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిఎల్ ఇటీవల ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే.
Comments
dl ravindra reddy baswaraj saraiah jc diwakar reddy kiran kumar reddy hyderabad డిఎల్ రవీంద్రా రెడ్డి బస్వరాజు సారయ్య జెసి దివాకర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
Ministers DL Ravindra Reddy and Baswaraj Saraiah are ready to resign for Congress senior leader JC Diwakar Reddy.
Story first published: Wednesday, March 28, 2012, 9:10 [IST]