అన్నీ విని అంతా భేషన్న పరిశీలకుడు కృష్ణమూర్తి

రోటీన్ వ్యవహారంలో భాగంగానే తాను హైదరాబాదు వచ్చానని ఆయన చెప్పారు. డిసిసిల ఖాళీలను భర్తీ చేస్తామని, మార్పులు చేర్పులూ చేపడతామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా మారిన స్థితిలో, ముఖ్యమంత్రిపై అసమ్మతి వర్గం ధ్వజమెత్తుతున్న వాతావరణంలో ఆయన రాష్ట్రానికి వచ్చారు.
కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులు, మంత్రుల అభిప్రాయాలను విన్న ఆయన గులాం నబీ ఆజాద్కు ఓ నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ ఆయన సమావేశమయ్యారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications