అన్నీ విని అంతా భేషన్న పరిశీలకుడు కృష్ణమూర్తి

రోటీన్ వ్యవహారంలో భాగంగానే తాను హైదరాబాదు వచ్చానని ఆయన చెప్పారు. డిసిసిల ఖాళీలను భర్తీ చేస్తామని, మార్పులు చేర్పులూ చేపడతామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా మారిన స్థితిలో, ముఖ్యమంత్రిపై అసమ్మతి వర్గం ధ్వజమెత్తుతున్న వాతావరణంలో ఆయన రాష్ట్రానికి వచ్చారు.
కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులు, మంత్రుల అభిప్రాయాలను విన్న ఆయన గులాం నబీ ఆజాద్కు ఓ నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ ఆయన సమావేశమయ్యారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ











Click it and Unblock the Notifications