తెలంగాణ కోసం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థిని తెలంగాణ కోసం మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండంల నిజామాబాద్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న పల్లవిని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.
Comments
English summary
Another Youth committed suicide for Telangana in Medak district.
Story first published: Wednesday, March 28, 2012, 13:23 [IST]