కిడ్నాపైన తెలుగు యువత నాయకుడి దారుణ హత్య

అదే రోజు రాత్రి చంద్రశేఖర రెడ్డి కారు ఎస్సార్ నగర్లోని ఓ రెస్టారెంట్ వద్ద చంద్రశేఖర రెడ్డి, మరో మిత్రుడు కారును వెనక్కి తీస్తుండగా వాచ్మెన్కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో వారు కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చంద్రశేఖర రెడ్డి భార్య సుజాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కారు చూశారు. కారున్నా భర్త లేకపోవడంపై ఆరా తీశారు. కెపిహెచ్బి పిఎస్లో అదృశ్యమైనట్లు కేసు పెట్టినట్లు చెప్పారు. అయితే మంగళవారం రాత్రి చంద్రశేఖర రెడ్డి మృతదేహం గోనె సంచిలో లభించింది. పోలీసులు విచారిస్తున్నారు. చంద్రశేఖర రెడ్డి సతీమణి సుజాత అనుమానితుల పేర్లు చెప్పారని సమాచారం.
More From
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications