కిడ్నాపైన తెలుగు యువత నాయకుడి దారుణ హత్య

అదే రోజు రాత్రి చంద్రశేఖర రెడ్డి కారు ఎస్సార్ నగర్లోని ఓ రెస్టారెంట్ వద్ద చంద్రశేఖర రెడ్డి, మరో మిత్రుడు కారును వెనక్కి తీస్తుండగా వాచ్మెన్కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో వారు కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చంద్రశేఖర రెడ్డి భార్య సుజాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కారు చూశారు. కారున్నా భర్త లేకపోవడంపై ఆరా తీశారు. కెపిహెచ్బి పిఎస్లో అదృశ్యమైనట్లు కేసు పెట్టినట్లు చెప్పారు. అయితే మంగళవారం రాత్రి చంద్రశేఖర రెడ్డి మృతదేహం గోనె సంచిలో లభించింది. పోలీసులు విచారిస్తున్నారు. చంద్రశేఖర రెడ్డి సతీమణి సుజాత అనుమానితుల పేర్లు చెప్పారని సమాచారం.
More From
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications