ఇన్నాళ్లకు కళ్లు తెరిచారు: హరికృష్ణపై లక్ష్మిపార్వతి

చంద్రబాబు విషయంలో తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నానని, ఇన్నాళ్లకు హరికృష్ణ కళ్లు తెరిచారని ఆమె అన్నారు. కుట్రపూరిత రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడేనని ఆమె అన్నారు. ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె హరికృష్ణ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అధికారాన్ని చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని, పార్టీని భ్రష్టు పట్టించారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ను, నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకూ పనికి రాకుండా చేశారని ఆమె అన్నారు.
More From
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం












Click it and Unblock the Notifications