ఇన్నాళ్లకు కళ్లు తెరిచారు: హరికృష్ణపై లక్ష్మిపార్వతి

చంద్రబాబు విషయంలో తాను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నానని, ఇన్నాళ్లకు హరికృష్ణ కళ్లు తెరిచారని ఆమె అన్నారు. కుట్రపూరిత రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడేనని ఆమె అన్నారు. ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె హరికృష్ణ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. అధికారాన్ని చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని, పార్టీని భ్రష్టు పట్టించారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ను, నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకూ పనికి రాకుండా చేశారని ఆమె అన్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications