బాధ్యత గల నేతను: సూసైడ్ వ్యాఖ్యలపై సిఎం వివరణ

ఎవరు ఆత్మహత్యలు చేసుకోరాదని లక్ష్యం కోసం పోరాడాలని విద్యార్థులకు సిఎం హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులపై తనకెలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. విద్యార్థులపై కేసులు నమోదైతే న్యాయపరమైన చిక్కుల కారణంగానే 24 కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. సమ్మె సమయంలో ఉద్యోగుల ఒప్పందం అమలుకు ప్రభుత్వం జివో జారీ చేసినట్లు చెప్పారు. కాగ్ నివేదికపై స్పందిస్తూ.. భూములు దుర్వినియోగం చేసిన వారిని ప్రభుత్వం గుర్తించిందని, వారికి నోటీసులు జారీ చేసి భూములు వెనక్కి తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications