జగన్కు పుల్లా పద్మావతి ఝలక్, కాంగ్రెస్ గూటికే

జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి పుల్లా పద్మావతి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ ఆమె దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో జగన్ పార్టీలో పని చేశారు. జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలు, దీక్షల్లో ఆమె పాల్గొన్నారు. అయితే ఇటీవల కొద్దికాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. కాగా పుల్లా పద్మావతిని అనర్హురాలిగా ప్రకటించాలంటూ సిఎల్పీ గతంలో మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆమె వెనక్కి తిరిగి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకునే అవకాశముంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications