హరికృష్ణ పార్టీ వీడరు, ప్రాధాన్యమివ్వాలి: మోదుగుల

టిడిపిలో ఎలాంటి లోపాలు లేవని మరో ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో దృక్పథం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలాన్ని బట్టి రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయని, దాన్ని బట్టే పార్టీ నాయకత్వం నడుస్తుందని చెప్పారు. టిడిపి రాకతోనే రాష్ట్రంలో, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. టిడిపిని ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకే ఉన్నాయని రమేష్ రాథోడ్ అన్నారు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే టిడిపియే బలంగా ఉందని అన్నారు. చంద్రబాబు తమ కార్యకర్తల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కాగా నాయకుల వల్లనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు టిడిపిని హీటెక్కించిన విషయం తెలిసిందే.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications