హరికృష్ణ పార్టీ వీడరు, ప్రాధాన్యమివ్వాలి: మోదుగుల

టిడిపిలో ఎలాంటి లోపాలు లేవని మరో ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో దృక్పథం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలాన్ని బట్టి రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయని, దాన్ని బట్టే పార్టీ నాయకత్వం నడుస్తుందని చెప్పారు. టిడిపి రాకతోనే రాష్ట్రంలో, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. టిడిపిని ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకే ఉన్నాయని రమేష్ రాథోడ్ అన్నారు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే టిడిపియే బలంగా ఉందని అన్నారు. చంద్రబాబు తమ కార్యకర్తల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కాగా నాయకుల వల్లనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు టిడిపిని హీటెక్కించిన విషయం తెలిసిందే.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications