విజయవాడలో కల్తీ మద్యం తాగి నలుగురి మృతి?

గురువారం రాత్రి పన్నెండు గంటల సమయంలో వీరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడలోని కొత్తకోట బ్రాహ్మణవీధిలో చోటు చేసుకుంది. మృతదేహాలను పోలీసులు పంచనామా కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద దొరికిన మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం పంపించారు.
ఆ రిపోర్ట్ వస్తే కల్తీ మద్యం తాగారా, కల్తీ సారా తాగారా మరేమైనానా అనే విషయం తెలుస్తుంది. కాగా మృతి చెందిన వారిలో యేసు, దుర్గారావు, కోటేశ్వర రావులను పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం చెక్ పోస్టు పై దుండగులు మూడు నాటు బాంబులను విసిరి పరారయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications