భానుపై మరో కేసు, మంగలి కృష్ణతో కలిసి బెదిరింపు

భూమిని విక్రయించడానికి తనఖా పెట్టిన విషయంపై భాను కిరణ్, మంగలి కృష్ణ, వారి అనుచరులు చందు, నాయని నర్సింహారావు తనను బెదిరించారని అతను ఆరోపించాడు. తన కూతురు పెళ్లి కోసం చిరంజీవి ప్రసాద్ చందును రూ. 50 లక్షల రూపాయలు అప్పు అడిగాడని, చందు పది లక్షల రూపాయలు ఇచ్చాడని, పెళ్లి వాయిదా పడడంతో ప్రసాద్ అనుచరుడు మల్లేష్కు మరో 40 లక్షల రూపాయలు ఇచ్చాడని సిఐడి అధికారులు చెప్పారు.
మల్లేష్ నుంచి ప్రసాద్కు సకాలంలో డబ్బు అందలేదని, భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి చందు ప్రసాద్ తెల్లకాగితంపై చేసిన సంతకాలను వాడుకున్నాడని, ప్రసాద్కు తెలియకుండానే ఆ భూమిని చందు అమ్మేశాడని అధికారులు చెప్పారు. దానిపై ప్రసాద్ చందును ప్రశ్నించగా, భాను కిరణ్, మంగలి కృష్ణ బెదిరించారని ప్రసాద్ ఫిర్యాదు చేశాడని సిఐడి అధికారులు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. అతను పట్టుబడిన తర్వాత అతను చేసిన సెటిల్మెంట్ల వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టారు. అతను మంగలి కృష్ణ కలిసి చేసిన భూదందాలు కూడా బయటకు వస్తున్నాయి.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications