మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు: మోపిదేవి అరెస్ట్పై బాబు

అక్రమ భూకేటాయింపులు, ఎస్ఈజెడ్లు రద్దు చేయాలన్నారు. ఓ వ్యక్తి స్వార్థం కోసం చాలామంది జైలుకు వెళుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అని కాకుండా తప్పు చేసిన వారందరి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని పేదలకు పంచి పెట్టాలన్నారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి ఓ బిసి మంత్రిని బలిపశువును చేశాయని మాజీ మంత్రి టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్, కెవిపి రామచంద్ర రావు, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దోచిపెట్టిన వారు దోచుకున్న వారు దర్జాగా బయట రోడ్ల పైన తిరుగుతున్నారన్నారు.
మోపిదేవి అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి స్వాగతించింది. పదవులు అడ్డు పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి జైలు శిక్ష తప్పదని తెరాస నేత శ్రవణ్ అన్నారు. పెద్ద చేపలు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నాయన్నారు. దివంగత వైయస్ ఆత్మ కెవిపిని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications