మంత్రి ధర్మాన తనయుడిని ప్రశ్నించిన ఎసిబి

మద్యం వ్యాపారంతో తనకుగానీ తన కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని చెప్పారు. గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న తనను ఎసిబి అధికారులు పొరపాటున పిలిచారని తెలిపారు. కొన్ని సందేహాల నివృత్తికే మంత్రి కుమారుడు చిన్నీని ప్రశ్నించామని ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. వ్యాపార నిర్వహణలో భాగంగా చిన్నీ అనే వ్యక్తికి ముడుపులు చెల్లించినట్టు రికార్డుల్లో వున్నమాట వాస్తవమేనన్నారు.
తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి విచారణకు ఆయన సహకరించారన్నారు. కాగా మద్యం సిండికేట్ల నుండి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో ఎసిబి ముందు ఈ నెల 18 నుండి 20 వరకు హాజరు కానున్న విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కవిత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాజాగా గెలిచిన ధర్మాన కృష్ణదాసు, చెన్నకేశవ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ మూడు రోజులలో వారు ఎసిబి ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు.
-
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications