ఎన్ఆర్ఐ భూకబ్జా: భాను, మంగళి కృష్ణలపై మరో కేసు

అమెరికాలో ఉంటున్న సునీత అనే ఎన్ఆర్ఐకి చెందిన 25 ఏకరాల భూమిని భాను అండ్ కో కబ్జా చేశారని ఆరోపణలు. దీనిపై సిఐడి అధికారులు అమెరికాలో ఉంటున్న సునీతతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. సుమోటోగా స్వీకరించిన సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. భూకబ్జా వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భాను అరెస్టు తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భాను కిరణ్ అనేక భూకబ్జాలకు, బెదిరింపులకు పాల్పడిట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వీటన్నింటి పైనా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా ప్రముఖ నిర్మాతలు శింగనమల రమేష్, సి.కల్యాణ్తో భాను కిరణ్కు సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భానుతో కలిసి వీరు కూడా కబ్జాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిని వారు కొట్టి పారేస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications