ఎన్సీపి క్రైసిస్: సోనియా నో కామెంట్, చర్చిస్తామని పిఎం

ప్రభుత్వం సజావుగా పనిచేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, సమస్యలపై ఎన్సీపితో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు.
ఎన్సిపి సంక్షోభం త్వరలోనే కొలిక్కి వస్తుందా అని మీడియా ప్రతినిధులు అడగ్గా "మీ ప్రశ్నలకు వేటికీ నేను సమాధానాలు ఇవ్వను" అని సోనియా గాంధీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ కలిసి పార్లమెంటులోని ఆమె గదిలోకి వెళ్లారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని ఎన్సీపి కాంగ్రెసును హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సజావుగా పని చేయడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనేది ఎన్సీపి ప్రధాన డిమాండ్. కేంద్ర మంత్రి పదవులకు ప్రణబ్ ముఖర్జీ, ప్రఫుల్ పటేల్ ఇప్పటికే రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications