లైంగిక వేధింపులు: ఎస్వీయు ప్రొఫెసర్ దంపతుల అరెస్ట్

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డొమ్మిగూడ మండలం అరకు వద్ద అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు లారీని సీజ్ చేశారు. జిల్లాలోని హుకుంపేట పరిసరాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 150 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసి నలుగురిని అరెస్టు చేశారు.
ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులలో తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు రవాణా, కమర్షియల్ టాక్స్ కౌంటర్ల వద్ద అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతామని ఎసిబి అధికారులు తెలిపారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications