లైంగిక వేధింపులు: ఎస్వీయు ప్రొఫెసర్ దంపతుల అరెస్ట్

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డొమ్మిగూడ మండలం అరకు వద్ద అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు లారీని సీజ్ చేశారు. జిల్లాలోని హుకుంపేట పరిసరాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 150 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసి నలుగురిని అరెస్టు చేశారు.
ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులలో తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు రవాణా, కమర్షియల్ టాక్స్ కౌంటర్ల వద్ద అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.56,795 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేపడుతామని ఎసిబి అధికారులు తెలిపారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications