కిరణే పూర్తికాలం: ముఖ్యమంత్రి మార్పుపై కృష్ణమూర్తి

ముఖ్యమంత్రి ప్రచారం అంతా అవాస్తవమన్నారు. త్వరలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ(పిసిసి) పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా జనాబా నిష్పత్తి మేరకు ఎస్సీలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు.
బిసిలకు వంద సీట్లు ఇస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి మండిపడ్డారు. విజయమ్మ ప్రకటన హాస్యాస్పదమన్నారు. కాంగ్రెసు మాత్రమే బిసిలకు న్యాయం చేస్తుందన్నారు. అవసరమైతే రెండు వందల సీట్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందన్నారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులలో మంత్రులు పలువురు ఇరుక్కోవడం, ముఖ్యమంత్రి వారికి అండగా నిలబడటం లేదనే ప్రచారం, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కిరణ్కు విభేదాలు తదితరాల నేపథ్యంలో కిరణ్ మార్పు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications