కిరణే పూర్తికాలం: ముఖ్యమంత్రి మార్పుపై కృష్ణమూర్తి

ముఖ్యమంత్రి ప్రచారం అంతా అవాస్తవమన్నారు. త్వరలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ(పిసిసి) పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా జనాబా నిష్పత్తి మేరకు ఎస్సీలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు.
బిసిలకు వంద సీట్లు ఇస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి మండిపడ్డారు. విజయమ్మ ప్రకటన హాస్యాస్పదమన్నారు. కాంగ్రెసు మాత్రమే బిసిలకు న్యాయం చేస్తుందన్నారు. అవసరమైతే రెండు వందల సీట్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందన్నారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులలో మంత్రులు పలువురు ఇరుక్కోవడం, ముఖ్యమంత్రి వారికి అండగా నిలబడటం లేదనే ప్రచారం, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో కిరణ్కు విభేదాలు తదితరాల నేపథ్యంలో కిరణ్ మార్పు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications