జగన్ పార్టీలోకి కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల

నల్లగొండ జిల్లాకు చెందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కాంగ్రెసు పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఆయన జిల్లాలో మంచి పట్టు ఉంది. కాంగ్రెసు పార్టీలో ఆయన చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. జిల్లా రాజకీయాలు కూడా ఆయన ప్రతికూలంగా మారాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి జిల్లాలో కీలకం కావడంతో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
దానికితోడు, తన సమకాలీనుడైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టిన కాంగ్రెసు అధిష్టానం ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని అసలు పట్టించుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా జిల్లాలో కీలకంగా మారారు. దీంతో కాంగ్రెసులో ఉంటే తనకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఆయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆయన తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్గా నియమించారు. కానీ అది పనిచేసిన పాపాన పోలేదు. వైయస్ రాజశేఖఱ రెడ్డిపై ఆయన నిరంతరం సమరం చేస్తూ వచ్చారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications