జగన్ పార్టీలోకి కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల

నల్లగొండ జిల్లాకు చెందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కాంగ్రెసు పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఆయన జిల్లాలో మంచి పట్టు ఉంది. కాంగ్రెసు పార్టీలో ఆయన చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. జిల్లా రాజకీయాలు కూడా ఆయన ప్రతికూలంగా మారాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి జిల్లాలో కీలకం కావడంతో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
దానికితోడు, తన సమకాలీనుడైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి రాజ్యసభ పదవిని కట్టబెట్టిన కాంగ్రెసు అధిష్టానం ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని అసలు పట్టించుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా, సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి కూడా జిల్లాలో కీలకంగా మారారు. దీంతో కాంగ్రెసులో ఉంటే తనకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా ఆయనకు పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆయన తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్గా నియమించారు. కానీ అది పనిచేసిన పాపాన పోలేదు. వైయస్ రాజశేఖఱ రెడ్డిపై ఆయన నిరంతరం సమరం చేస్తూ వచ్చారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications