టిడిపితో కలిసి పార్లమెంటు ఎదుట ధర్నా: ములాయం

బొగ్గు కుంభకోణంపై పూర్తిగా దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందన్నారు. ఈ కుంభకోణంపై చర్చకు అవకాశమివ్వాలని, సభను సాగకుండా చేయడం సరికాదని అన్నారు. సమావేశాలు సరైన రీతిలో జరిగేలా చూడాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఎన్డీయేలోని జెడియు, అకాలీదళ్ తదితర పార్టీలు సైతం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కాగా ములాయంతో టిడిపి నేత నామా నాగేశ్వర రావు, వామపక్ష నేతలు గురుదాస్ దాస్ గుప్తా, వాసుదేవ్ ఆచార్యలు భేటీ అయ్యారు.
కాగా బొగ్గు కుంభకోణం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. సభలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా కోసం పట్టుబట్టాయి. దీంతో లోకసభ స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
More From
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications