టిడిపితో కలిసి పార్లమెంటు ఎదుట ధర్నా: ములాయం

బొగ్గు కుంభకోణంపై పూర్తిగా దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందన్నారు. ఈ కుంభకోణంపై చర్చకు అవకాశమివ్వాలని, సభను సాగకుండా చేయడం సరికాదని అన్నారు. సమావేశాలు సరైన రీతిలో జరిగేలా చూడాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఎన్డీయేలోని జెడియు, అకాలీదళ్ తదితర పార్టీలు సైతం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కాగా ములాయంతో టిడిపి నేత నామా నాగేశ్వర రావు, వామపక్ష నేతలు గురుదాస్ దాస్ గుప్తా, వాసుదేవ్ ఆచార్యలు భేటీ అయ్యారు.
కాగా బొగ్గు కుంభకోణం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. సభలు ప్రారంభం కాగానే విపక్షాలు ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా కోసం పట్టుబట్టాయి. దీంతో లోకసభ స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications