కిరణ్ కుమార్కు కేంద్రం ఝలక్: ఉమేష్ సస్పెన్షన్కు నో

గతంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు దానిని కేంద్రం ఆమోదించింది. కానీ, ఉమేశ్ సస్పెన్షన్పై అందుకు భిన్నంగా స్పందించి ఫైలును గురువారం రాష్ట్రానికి తిప్పిపంపింది. డీజీపీ దినేశ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక ఎంపీ పేరిట కేంద్రానికి ఫోర్జరీ లేఖ వెళ్లడంలో ఉమేశ్ పాత్ర ఉందని సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే! ఆ కేసు విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో నాంపల్లి కో ర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది
తర్వాత ఆయన కోర్టుకు వచ్చి కారణాలు వెల్లడించడంతో వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో విధులకు గైర్హాజరయ్యారని, సర్వీసు రూల్స్ను అతిక్రమించారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉమేశ్ను సస్పెండ్ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిన కారణాలు సహేతుకంగా లేవని, ఇంత చిన్న కారణంతో సస్పెండ్ చేయడం సమంజసం కాదని పేర్కొంటూ ఉమేశ్ సస్పెన్షన్ను కేంద్రం తిరస్కరించింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయన సస్పెన్షన్ను ఎత్తివేసి, తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications