టిట్ ఫర్ టాట్: మమతకు షాక్, అఖిలేష్కు రెడ్కార్పెట్

సదస్సుకు పశ్చిమ బెంగాల్ సదస్సు సహకరించడం లేదని కేంద్రం ఆరోపిస్తూ దీనిని కోల్కతా నుండి ఆగ్రాకు తరలించింది. మమతా బెనర్జీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత యూపిఏ ప్రభుత్వానికి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. షాక్ ఇచ్చిన మమతకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెసు, ఆపదలో చేయి అందించిన ఎస్పీకి రెడ్ కార్పెట్ సదస్సు విషయంలో రెడ్ కార్పెట్ పరిచింది.
పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పెట్టుబడుల సదస్సును ఉపయోగించుకొని పలు పెట్టుబడులు తీసుకు వచ్చి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, తద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించినట్లవుతుందని, సదస్సును చూపి కేంద్రం నుండి భారీగా నిధులు కూడా సమకూర్చుకోవచ్చునని మమత ప్రభుత్వం భావించింది. సదస్సు కోల్కతా నుండి ఆగ్రాకు మార్చడంతో బెంగాల్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే చెప్పవచ్చు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications