బాబు పాదయాత్ర: సాక్షి విలేకరిపై తెలుగుదేశం దాడి!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇది జరిగినట్లుగా తెలిపింది. బెళుగుప్ప మండల కేంద్రంలో బుధవారం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు స్థానిక టిడిపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అయితే అక్కడున్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపించకుండా అడ్డంగా ఈ ఫ్లెక్సీలు కట్టారని తెలిపింది.
దీనిని చూసిన స్థానిక సాక్షి విలేకరి ఫోటో తీస్తుండగా టిడిపి నేతలు గమనించారని, దీంతో వారి ఆగ్రహంతో ఊగిపోయి అతనిపై మూకుమ్మడి దాడికి దిగారని ఆరోపించారు. ఆయనను దుర్భాషాలాడుతూ కెమెరాను లాక్కున్నారని, ఇదంతా చూస్తున్న పోలీసులు కూడా నిందితులను వదిలేసి విలేకరిని స్టేషన్లో కూర్చోబెట్టారని ఆరోపించింది.
సాక్షి విలేకరి అనిల్ కుమార్ పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎపియుడబ్ల్యుజె డిమాండ్ చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications