ప్రజలు కష్టాల్లో ఉండగా బాబుకు పూలదండలొద్దు: సిఎం

ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాష్ట్రంలో కటి దారిద్ర్యం రాజ్యమేలుతోందని మరో నేత కెఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో యూపిఏ అభ్యర్థికి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవిశ్వాసం పేరుతో ఆ పార్టీ నాటకమాడుతోందని మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెసు ఎప్పుటైనా కాంగ్రెసులో కలిసిపోవడం ఖాయమన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతిపై జగన్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 2020 వరకు జగన్ బయటకు వచ్చే పరిస్థితి లేదని వారు జోస్యం చెప్పారు. కాగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర నేటితో పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications