నిరూపిస్తే రాసిస్తా: ఆస్తిపై ఎమ్మెల్యే కన్నబాబు సవాల్

తాను జిల్లా ప్రజలకు అందరికీ తెలుసునని, తాను అక్రమాలకు పాల్పడ్డానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎసిబి సోదాలను తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎసిబి సోదాల ద్వారా తన నిజాయితీ బయట పడుతుందన్నారు. తన ఆస్తులపై ఎసిబి నిరభ్యంతరంగా దర్యాఫ్తు చేసుకోవచ్చునన్నారు. అలా చేస్తే తాను క్లీన్గా బయటకు వస్తానన్నారు. ఐదేళ్లుగా తనపై ఆరోపణలు వస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
కాగా ఎమ్మెల్యే రమణమూర్తి రాజు(కన్న బాబు) ఇళ్లు, అతిథి గృహాలలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) బుధవారం సోదాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, యలమంచిలిలలో ఉన్న ఆయన ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గతంలో ఎమ్మెల్యేపై ఎసిబి కేసు నమోదయింది. దీంతో ఈ రోజు సిబి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన స్వగ్రామంలో కూడా ఎసిబి సోదాలు చేసింది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications