పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు వస్తుంది: తమ్మారెడ్డి

సున్నితమైన అంశాలపై చిత్రాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు లోతుగా ఆలోచించాలని ఆయన సూచించారు. కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నైజాం పంపిణీదారు దిల్ రాజు కార్యాలయాలపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదంపై మాట్లాడారు.
కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదానికి చిత్ర నిర్మాత దానయ్య తెర దించారు. తెలంగాణ నాయకులు, ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు అభ్యంతరకర సన్నివేశాలను, సంభాషణలను పూర్తిగా తొలగించినట్లు ఆయన సోమవారం చెప్పారు.
ఈ రోజు నుంచి వివాదాంసాలు లేకుండానే అన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సినిమాను నిర్మించలేదని, సదుద్దేశంతోనే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను పూరీ జగన్నాథ్ అందించారని అన్నారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications