భారతికి శోభ సవాల్: ఆరోగ్యం జాగ్రత్త.. బాబుకు మంత్రి

జగన్కు చెందిన పలు కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో భారతి చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ సోదరి షర్మిల ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచారని మండిపడ్డారు.
బాబుకు టిజి వెంకటేష్ లేఖ
కాగా ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా గ్రామాలకు మంచి నీళ్లు అందించేందుకు తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల పథకం నిర్మించి సి.బెళగల్ రిజర్వాయరు నింపాలంటూ బాబు లేఖ రాశారు. దీనికి చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ స్పందించారు.
ఈ సమస్యను గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చారని, ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకు వచ్చారని, ఆ ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటికే సర్వే చేస్తున్నారని, ఈ పథకాన్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా లేఖలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications