'జగన్ పార్టీలోకి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు'

ఆయన మరణంతో రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. రాష్ట్రంలో చాలామంది ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారన్నారు. వందకు పైగా ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న విషయం ప్రజాప్రతినిధులకు అర్థమవుతోందని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు 70 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కృష్ణా జిల్లాలో ఆ పార్టీ నేత, కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ వైపు తుగ్లక్ పాలన అంటున్న బాబు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications