బాధలో కాకుండా ఇంకెప్పుడు: కిరణ్ రెడ్డికి డిఎల్ లేఖ

అలా చేస్తే తాను నేరుగా గవర్నర్ నరసింహన్ను కలిసి తన అభ్యంతరాలను తెలియజేస్తానని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై సిఎస్ ఫోన్లో సంప్రదిస్తే తనకు అభ్యంతరాలు ఉన్నట్లు డిఎల్ చెప్పారు. ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ధర్మాన అంశం ఒక్కటే కాకుండా పలు అంశాలను ప్రస్తావించారట. ప్రజలు కరువు, వరదల లాంటి బాధల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోకుంటే ఏం లాభమని సిఎం కిరణ్ను ప్రశ్నిస్తూ డిఎల్ ఆ లేఖ రాశారట.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లుగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికా నిధులకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు సిఎంను డిఎల్ అభినందించారట. అదే సమయంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని, 18 జిల్లాల్లో అకాల వర్షాలతో పంట నీటిపాలై రైతులు నిండా మునిగిపోయారని, కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలని సూచించారట.
రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే కరువు, వరదలతో నష్టపోయిన రైతుల గురించి, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి చర్చించాలని చెప్పారట. ఇన్పుట్ సబ్సిడీని పెంచాలని సూచించారని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన తొమ్మిది సిలిండర్ల హామీని అమల తక్షణమే అమలు చేయాలని సూచించారట.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications