'తేది 28 ఉదయం 10 గంటలకు: ఎందర్ని పిలుస్తామో?'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తాము తీసుకుంటామని చెప్పారు. పార్టీ నుండి గతంలో వలె ఇద్దర్ని పిలవాలా లేక ఒక్కరిని పిలవాలా అనే అంశాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ఎందర్ని పిలవాలనే దానిపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపిస్తామని, ఎందరు రావాలో కూడా పార్టీలకు సూచిస్తామని చెప్పారు.
కాగా అఖిల పక్ష సమావేశం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అంతర్గత చర్చల్లో మునిగిపోయాయి. తెలంగాణపై ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఇటీవల పుట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు, పాతబస్తీకి పరిమితమైన మజ్లిస్ పార్టీలు దీనిపై తర్జన భర్జన పడుతున్నాయి.
భాజపా, తెరాస, సిపిఐ తెలంగాణకు అనుకూలంగా ఉండగా సిపిఐ వ్యతిరేకిస్తోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు ఎటూ తేల్చుకోలేక పోతోంది. మజ్లిస్ రాయల తెలంగాణ అని ఓసారి తెలంగాణ అని ఓసారి సమైక్యాంధ్ర అంటోంది. ఇక అధికార కాంగ్రెసు మనసులో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియకుండా ఉంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications