విశ్వధర్లో కేశూభాయ్ పటేల్ లీడ్: మోడీ విజయం

గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల బిజెపి నేత స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేసారు. జనగధ్లో కూడా జిపిపి అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. బిజెపికి పెట్టనికోటలుగా ఉంటూ వస్తున్న రాజ్కోట్, అమ్రేలీలో కాంగ్రెసు ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది బిజెపికి మంచి సంకేతం కాదని భావిస్తున్నారు.
నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్ షా నరన్పురాలో 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నారు. బిజెపి విజయాన్ని చూస్తే కాంగ్రెసును ప్రజలు తిరస్కరించారని చెప్పవచ్చునని బిజెపి నేత నిర్మలా సీతారామన్ అన్నారు.
కాంగ్రెసును వదిలేసి బిజెపిలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి నర్వహరి అమీన్ బిజెపి విజయం ఖాయమని చెప్పారు.












Click it and Unblock the Notifications