విశ్వధర్లో కేశూభాయ్ పటేల్ లీడ్: మోడీ విజయం

గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల బిజెపి నేత స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేసారు. జనగధ్లో కూడా జిపిపి అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. బిజెపికి పెట్టనికోటలుగా ఉంటూ వస్తున్న రాజ్కోట్, అమ్రేలీలో కాంగ్రెసు ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది బిజెపికి మంచి సంకేతం కాదని భావిస్తున్నారు.
నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్ షా నరన్పురాలో 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నారు. బిజెపి విజయాన్ని చూస్తే కాంగ్రెసును ప్రజలు తిరస్కరించారని చెప్పవచ్చునని బిజెపి నేత నిర్మలా సీతారామన్ అన్నారు.
కాంగ్రెసును వదిలేసి బిజెపిలో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి నర్వహరి అమీన్ బిజెపి విజయం ఖాయమని చెప్పారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications