వికసించిన కమలం: ఖాతా తెర్చిన బిజెపి, మోడీ విన్

గుజరాత్లో మొదటి ఫలితం వెల్లడైంది. జునాఘడ్ జిల్లాలోని మంగ్రోల్లో బిజెపి అభ్యర్థి రాజేష్ భాయ్ గెలుపొందారు. ఇప్పటి వరకు మూడు స్థానాల్లో గుజరాత్ గెలుపొందింది. కాంగ్రెసు, జిపిపిలు ఇంకా ఖాతా తెరువలేదు. బిజెపి విజయం దిశగా దూసుకు వెళుతుండటంతో అహ్మదాబాదులోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మణి నగర్లో శ్వేతా భట్ పైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 85 వేలకు పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
మధ్య గుజరాత్లో 50 స్థానాలు ఉండగా బిజెపి 34, కాంగ్రెసు 16, ఉత్తర గుజరాత్లో 27 స్థానాలు ఉండగా బిజెపి 13, కాంగ్రెసు 14, దక్షిణ గుజరాత్లో 28 స్థానాలు ఉండగా బిజెపి 19 కాంగ్రెసు 9 స్థానాల్లో, సౌరాష్ట్రలో బిజెపి 34, కాంగ్రెసు 14 స్థానాల్లో ముందంజలో ఉంది. కేశూభాయ్ పటేల్ ప్రభావం బిజెపిపై కొంత కనిపించినా పెద్ద మొత్తంలో ప్రభావం పడలేదు. నలుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications