అర్జున్ ముండా రాజీనామా: అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను గవర్నర్కు అందించింది. దీంతో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. తాము ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు జెఎంఎం నేత, ఉప ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ గవర్నర్కు తెలిపారు.
మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి అర్జున్ ముండా నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం జరిగింది. శాసనసభ రద్దుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి జెఎంఎం గైర్హాజరయింది. ఒప్పందం మేరకు నాయకత్వ మార్పునకు బిజెపి అంగీకరించకపోవడంతో జెఎంఎం ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది.
మిత్రపక్షాల నాయకత్వ మార్పు డిమాండ్ను ప్రధాన మిత్రపక్షమైన బిజెపి అంగీకరించలేదు. మిత్రపక్షాలతో 28 నెలల చొప్పున అధికారం పంచుకోవడానికి బిజెపి అంగీకరించింది. దాంతో ఇప్పుడు తమకు అధికారం అప్పగించాలని జెఎంఎం డిమాండ్ చేస్తోంది. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడేందుకు బిజెపి నిరాకరించింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications