అమెరికా క్రెడిట్ కార్డు స్కామ్లో అమెరికన్ ఇండియన్స్

అమెరికా న్యాయ విభాగం అభియోగాలు మోపిన అతిన పెద్ద క్రెడిట్ కార్డు కుంభకోణాల్లో ఇదొకటి కావడం గమనార్హం. నిందితులు నకిలీ గుర్తింపులతో క్రెడిట్ కార్డులను పొంది నివేదికలను తేడాగా చూపించడంతో పాటు భారీగా పెంచి అప్పులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మోసపూరితంగా తయారు చేసిన రుణ చరిత్ర చూపి వ్యాపారాలు, ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు 1100 కోట్ల రూపాయలు స్వా చేసినట్లు అమెరికా అటార్నీ పాల్ ఫిష్మ్యాన్ తెలిపారు.
ఎఫ్బిఐ అధికారులు 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అభియోగాలు ఎదుర్కుంటున్నవారిలో బాబర్ ఖురేషి (59), ఇజాజ్ భట్ (53), రఘువీర్ సింగ్ (57), మహ్మద్ ఖాన్ (48), సత్ వర్మ (60), విజయ్ వర్మ (45), తర్సీమ్ లాల్ (74), వినోద్ దడ్లానీ (49) ఉన్నారు. నేరం రుజువైతే వారికి ఒక్కొక్కరికి ఎక్కువలో ఎక్కువగా 30 ఏళ్ల శిక్షతో పాటు 5 కోట్ల రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది.
ఈ కుంభకోణంలో నిందితులు కోట్లాది రూపాయలను పాకిస్తాన్, భారత్, యుఎఇ, కెనడా, రోమేనియా, చైనా, జపాన్లకు తరిలించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications