సాంకేతిక లోపం: సముద్రం మధ్యలో నిలిచిన నౌక

నౌకకు చెందిన రెండు ఇంజన్లు చెడిపోయాయి. ఈ నౌకలో 750 మందికి పైగా ప్రయాణాకులు ఉన్నారు. సాంకేతిక లోపం తలెత్తిందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నౌకను తిరిగి విశాఖ తీరానికి తీసుకు వస్తున్నారు. దానిని ప్రస్తుతం ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. చర్యలు చేపట్టామన్నారు.
చిన్నారి ఆచూకీ లభ్యం
రెండు రోజుల క్రితం ఉప్పల్లో కిడ్నాప్కు గురైన రెండేళ్ల చిన్నారి ఆచూకి లభ్యమైంది. చిన్నారిని గుర్తు తెలియని ఇద్దరు మహిళలు అపహరించారు. చిన్నారని అపహరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం ఉదయం బీబీనగర్లో చిన్నారి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
కిడ్నాపర్లు చిన్నారితో పాటు బీబీనగర్లో ఉన్నారు. చిన్నారని కిడ్నాప్ చేశారనే విషయం తెలుసుకున్న స్థానికులు కిడ్నాపర్లను గ్రామపంచాయతీలో బందించారు. ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పల్ పోలీసులు పట్టుకొని చిన్నారి తల్లిదండ్రులతో పాటు బీబీనగర్ చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications