తెరాస అవిశ్వాసం: టిడిపి ఎమ్మెల్యే, జగన్పార్టీ మద్దతు

తెరాస అవిశ్వాసానికి మద్దతు పలికే వారిని నిలబడాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెరాస అవిశ్వాసానికి వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, లోక్సత్తా, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు మద్దతు పలికారు. 45 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్ అవిశ్వాసంపై చర్చకు అనుమతి తెలిపారు. అనంతరం ఆయన సభను అరగంట పాటు వాయిదా వేశారు.
టిడిపి రెబల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి టిడిపి విప్ ధిక్కరించి తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. కాగా తెరాసకు మద్దతు పలికిన వారు... తెలంగాణ రాష్ట్ర సమితి(18), వైయస్సార్ కాంగ్రెసు(17), బిజెపి(3), సిపిఐ(4), సిపిఎం(1), లోక్సత్తా(1), నాగం జనార్ధన్ రెడ్డి(1)లు మద్దతు ప్రకటించారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications