నడవలేని స్థితిలో శ్రీలక్ష్మి: చంచల్గూడ నుండి విడుదల

ఆ తర్వాత ఆమె భర్త గోపీకృష్ణ, మరో పోలీసు సహాయంతో శ్రీలక్ష్మిని కారులో కూర్చోబెట్టారు. కుడి చేయి, కాలు స్పర్శ కోల్పోవడంతో కారు వెనుక సీటులో కూర్చునేందుకు ఆమె తీవ్ర అవస్థ పడ్డారు. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీలక్ష్మికి శనివారమే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంపాలైన ఆమె సోమవారం బెయిల్పై విడుదలయ్యారు.
మరోవైపు గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జడ్జి పట్టాభిరామారావు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జడ్జిగా పని చేసిన కోర్టుకే నిందితుడిగా వెళ్లడంతో తీవ్రంగా మథనపడ్డారు. దీంతో పలు ఆరోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముట్టాయి.
గుండె రక్తనాళాలు మూసుకుపోయాయని, ఆపరేషన్ అనివార్యమని వైద్యులు చెప్పారు. దీంతో సోమవారం ఇక్కడి ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో పట్టాభి రామారావుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ మరో రెండు రోజులు అత్యవసర విభాగంలో ఉంచాల్సిందిగా వైద్యులు సూచించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications