శ్రీవారికి ఎన్నారై రామలింగ రాజు రూ.16 కోట్ల విరాళం

రూ.11 కోట్లను లక్ష్మీ సహస్రనామాల కోసం, రూ.65 లక్షలను శ్రీవారి మెట్ల మార్గంలో జ్ఞానమందిర నిర్మాణం కోసం, మరో రూ.5 కోట్లను నిత్యాన్న దానానికి, తిరుచానూరులో అన్నదాన సత్ర నిర్మాణానికి అందించారు. భక్తుడు రామలింగ రాజు ఈ మొత్తాన్ని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఈ రోజు అందించారు. ఇతను ప్రవాస భారతీయుడు.
కల్యాణానికి భద్రాచలం ముస్తాబు
భధ్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల19న జరగనున్న సీతారాముల కల్యాణం సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. విద్యుత్ వెలుగులతో ఏర్పాటు చేసిన సీతారాముల కటౌట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆలయ అర్చకులు పుణ్యజలాల కోసం మంగళవాయిద్యాలతో గోదావరికి బయలుదేరి, అక్కడి నుండి పవిత్ర గోదావరి జలాలను ఆలయానికి తీసుకు వచ్చారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications