ఖాళీ ఉంది, వెళ్తే తప్పేంటి?: పురంధేశ్వరిపై టిఎస్సార్

గతంలో నర్సారావుపేట నియోజకవర్గాన్ని పురంధేశ్వరి ఆశించారని, ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉందని అక్కడకు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తాను 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుండే పోటీ చేస్తానని చెప్పారు. ఈ విషయమై వివాదాలు సృష్టించవద్దని ఆయన కోరారు.
తాను విశాఖలో చేసిన అభివృద్ధిని ఉత్తరం ద్వారా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి ఇటీవలె తీసుకు వెళ్లానన్నారు. గురువారం సోనియాను కలిశానని చెప్పారు. విశాఖ ప్రజలకు తాను ఎంతో చేశానన్నారు. తన రాజ్యసభ పదవి కాలం త్వరలో ముగుస్తుందని అందుకే విశాఖ నుండి పోటీ చేస్తానన్నారు. అక్కడ గెలిచే శక్తి తనకుందన్నారు.
కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ప్రస్తుతం విశాఖ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పురంధేశ్వరికి ముందు టి.సుబ్బిరామి రెడ్డి ఈ నియోజకవర్గం నుండి ప్రాతనిథ్యం వహించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ నియోజకవర్గం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications