అది ఫ్యాక్షనిజమే: జగన్ భార్య భారతిపై ముప్పేట దాడి

వైయస్ భారతి మాటలు దర్యాఫ్తు అధికారులను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఎంతో మంది బలయ్యారన్నారు. వారి పిల్లలు భారతికి గుర్తుకు లేదా అన్నారు. జగన్ కేసులో భారతిని కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.
బెదిరింపులవల్లే... కోడెల
వైయస్ భారతి రెడ్డి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని గుంటూరులో టిడిపి నేత కోడెల శివప్రసాద్ అన్నారు. భారతి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలన్నారు. జగన్ అవినీతిపరుడు కాదని వైయస్ కుటుంబ సభ్యులు బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
జగన్ అవినీతిపరుడు అని తాను ప్రమాణం చేసి చెబుతానని సవాల్ చేశారు. విచారణాధికారులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆరోపించారు. వైయస్కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన సూరీడుని బెదిరించడం వల్లే ఆయన సాక్ష్యం చెప్పలేదన్నారు. జగన్ బయటకు వస్తే సాక్ష్యులను బెదిరిస్తారన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications