అది ఫ్యాక్షనిజమే: జగన్ భార్య భారతిపై ముప్పేట దాడి

వైయస్ భారతి మాటలు దర్యాఫ్తు అధికారులను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఎంతో మంది బలయ్యారన్నారు. వారి పిల్లలు భారతికి గుర్తుకు లేదా అన్నారు. జగన్ కేసులో భారతిని కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు.
బెదిరింపులవల్లే... కోడెల
వైయస్ భారతి రెడ్డి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని గుంటూరులో టిడిపి నేత కోడెల శివప్రసాద్ అన్నారు. భారతి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలన్నారు. జగన్ అవినీతిపరుడు కాదని వైయస్ కుటుంబ సభ్యులు బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
జగన్ అవినీతిపరుడు అని తాను ప్రమాణం చేసి చెబుతానని సవాల్ చేశారు. విచారణాధికారులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆరోపించారు. వైయస్కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన సూరీడుని బెదిరించడం వల్లే ఆయన సాక్ష్యం చెప్పలేదన్నారు. జగన్ బయటకు వస్తే సాక్ష్యులను బెదిరిస్తారన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications