తీవ్ర పరిణామాలు: అధిష్టానానికి టిఎంపీల అల్టిమేటం

రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారన్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే తాము నిరసనకు దిగామన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చుకునే దిశలో పార్టీ ఆలోచించాలన్నారు.
తమ నిరసన పార్లమెంటు చరిత్రలో నిలుస్తుందని రాజయ్య అన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలలోనే తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెద్దలు తెలంగాణపై చర్చలు జరుపుతున్నారని, అంతర్మథనంలో ఉన్నారని వివేక్ అన్నారు. తమ 48 గంటల దీక్ష చారిత్రాత్మకమన్నారు. తమ దీక్షకు పలువురు మద్దతు పలికారన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇవ్వాలని లేదంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ దారిలోనైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంద జగన్నాథం అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చే స్థితిలో కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications