మీ ఇష్టం: రాజీనామాపై ధర్మాన, తెరాసలోకి టి ఎంపీలు!

తెరాసలోకి ఎంపీలు!
తెలంగాణ ప్రాంత ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అల్టిమేటం జారీ చేశారు. మే నెలాఖరులోగా తేల్చకుంటే ఏ పార్టీలో చేరేది 30వ తేదిన చెబుతామన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పదే పదే వాయిదా వేస్తోందన్నారు.
తమకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉందన్నారు. నెలాఖరులోగా తేల్చాల్సిందే అన్నారు. పిసి చాకో తెలంగాణ ప్రజలను అవమానపర్చారన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు చాలాసార్లు చెప్పిందని, ఇవ్వకుంటే కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ తమ అజెండా కాదని కాంగ్రెసు అజెండానే అని వివేక్ అన్నారు. మిగతా ఎంపీలు తమ వైఖరిని వారే చెబుతారన్నారు. పిసి చాకో తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు.
కాగా, ఈ నెల 30లోగా తాము ఏ పార్టీలో చేరేది చెబుతామని మందా జగన్నాథం, మిగతా ఎంపీలు వారి వైఖరిని వారే చెబుతారని వివేక్ చెప్పడం ద్వారా వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నారని అంటున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications