మీ ఇష్టం: రాజీనామాపై ధర్మాన, తెరాసలోకి టి ఎంపీలు!

తెరాసలోకి ఎంపీలు!
తెలంగాణ ప్రాంత ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అల్టిమేటం జారీ చేశారు. మే నెలాఖరులోగా తేల్చకుంటే ఏ పార్టీలో చేరేది 30వ తేదిన చెబుతామన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పదే పదే వాయిదా వేస్తోందన్నారు.
తమకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉందన్నారు. నెలాఖరులోగా తేల్చాల్సిందే అన్నారు. పిసి చాకో తెలంగాణ ప్రజలను అవమానపర్చారన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు చాలాసార్లు చెప్పిందని, ఇవ్వకుంటే కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ తమ అజెండా కాదని కాంగ్రెసు అజెండానే అని వివేక్ అన్నారు. మిగతా ఎంపీలు తమ వైఖరిని వారే చెబుతారన్నారు. పిసి చాకో తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు.
కాగా, ఈ నెల 30లోగా తాము ఏ పార్టీలో చేరేది చెబుతామని మందా జగన్నాథం, మిగతా ఎంపీలు వారి వైఖరిని వారే చెబుతారని వివేక్ చెప్పడం ద్వారా వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నారని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications