గాలికి నో బెయిల్: ఐఎంజిపై జగన్ పార్టీకి టిడిపి కౌంటర్

అంతర్జాతీయ కోర్టులు కావాలా?: పయ్యావుల ఎద్దేవా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఐఎంజి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, వాటిపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం అనుమతివ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు ఇరవై ప్రశ్నలతో కూడిన లేఖలు కూడా రాసింది.
ఐఎంజి భూముల వ్యవహారం అంశాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేవనెత్తడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. ఐఎంజి వ్యవహారంలో విజయమ్మ గతంలో కోర్టు వ్యాఖ్యలను చదవాలని సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐఎంజిపై సిబిసిఐడి ఇచ్చిన నివేదికను చూడలేదా అని ప్రశ్నించారు.
బాబు హయాంలో భూ కేటాయింపులపై విచారణకు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అప్పుడు నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. మీరు భూ కేటాయింపులపై విచారణకు కోరుకోవచ్చునన్నారు. గతంలో అనేక కోర్టులు అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పాయని, బాబు నిజాయితీకి ఇంకెన్ని కోర్టులు కావాలని ప్రశ్నించారు. అంతర్జాతీయ కోర్టులు కావాలా అని ఎద్దేవా చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications