కుక్కపై ప్రేమతో ఆత్మహత్య, వేరుశనగ ఇరుక్కుని మృతి

ఆమె కుమారుడు సాయి (16) వాటిని అత్యంత ప్రేమతో సాకుతూ వచ్చాడు. రెండింటిలో ఓ కుక్క పిల్ల గురువారం రాత్రి మరణించింది. దాన్ని జీర్ణించుకోలేక సాయి శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా యాలాల మండలం దేవనూరులో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నప్ప, లక్ష్మిల మూడేళ్ల కూతురు ప్రత్యూష గొంతులో వేరుశనక్కాయ ఇరుక్కుని మరణించింది.
ఇంట్లో వేరుశనక్కాయలు వొలుస్తుండగా ప్రత్యూష ఓ శనక్కాయను మింగింది. ఆడుకుంటూ దాన్ని నోట్లో వేసుకుంది. అది గొంతులో చిక్కుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications